Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్‌’పై పార్లమెంట్‌లో రగడ.. ఉభయ సభలు వాయిదా

అదానీ గ్రూప్‌ సంస్థల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిషన్ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ముక్తకంఠంతో నినదించాయి. ఈ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

Published : 02 Feb 2023 18:48 IST

అదానీ గ్రూప్‌ సంస్థల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిషన్ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ముక్తకంఠంతో నినదించాయి. ఈ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు