Hyderabad: నడిరోడ్డుపై ఆయిల్ డ్రమ్ములు బోల్తా.. ట్రాఫిక్కు అంతరాయం
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని NMDC వద్ద తెల్లవారుజామున ఆయిల్ను తరలిస్తున్న లారీ పల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపైన చమురు పారింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఆయిల్ ట్యాంకర్లను తొలగించారు. ఐదు కిలో మీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అంచనా వేస్తున్నారు.
Updated : 07 Jun 2023 15:12 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం