Kerala: భూమి లోపల నుంచి శబ్దాలు.. భయాందోళనలో ప్రజలు
కేరళ (Kerala)లోని చెన్నపాడి అనే గ్రామంలో భూమి లోపల నుంచి వస్తున్న భారీ శబ్దాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం కూడా రెండు సార్లు ఈ నిగూఢ ధ్వనులు వినిపించాయి. శబ్దాలకు కారణాలను అన్వేషించేందుకు త్వరలోనే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ బృందం అక్కడకు వెళ్తుందని అధికారులు వెల్లడించారు.
Published : 03 Jun 2023 12:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!