Ap News: వైకాపా ప్రభుత్వంలో.. పొరుగుసేవల ఉద్యోగులకు ఇక్కట్లు
పొరుగుసేవల ఉద్యోగుల కష్టాలన్నీ తీర్చేస్తామంటూ పాదయాత్ర సమయంలో జగన్ ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక ప్రైవేటు ఔట్ సోర్సింగ్ సంస్థలు, ఏజెన్సీలు తీసేస్తున్నామని చెప్పి.. ఇకపై లంచాలు, కమిషన్లు ఊసే ఉండదన్నారు. దీంతో జీతాలు పెరుగుతాయి.. మంచి రోజులు వస్తాయని పొరుగుసేవల సిబ్బంది ఆనందపడ్డారు. మూడున్నర ఏళ్లు గడిచాయి. సీఎం చెప్పినమాట ఇప్పటికీ వారి చెవులకు వినిపిస్తూనే ఉంది. కానీ ఆయన మాత్రం మాట మరిచారు.
Published : 03 Dec 2022 13:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ