Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం.. వైకాపా ఎంపీ మాగుంట కుమారుడి అరెస్టు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate) దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ప్రముఖ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ఏపీకి చెందిన ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Published : 11 Feb 2023 14:35 IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate) దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ప్రముఖ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ఏపీకి చెందిన ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Tags :

మరిన్ని