AP News: ఏపీలో వైభవంగా శివరాత్రి పర్వదినం.. భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారు జామునే భక్తులు స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తుల జాగారాల దృష్ట్యా ఆలయాలను సుందరగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్ధం ఆయా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Published : 18 Feb 2023 14:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?