Mahabubnagar: అమెరికాలో తెలంగాణ వాసి దుర్మరణం
అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. భూత్పూర్ మండలం కప్పెటకు చెందిన బోయ మహేశ్ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు ఈరోజు సమాచారం అందింది. బోయ వెంకట్రాములు, శకుంతల పెద్ద కుమారుడు మహేశ్.. అమెరికాలోని కన్కోల్డియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారంగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Published : 24 May 2023 19:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!