Mahanadu 2022: అమలాపురంలో అల్లర్లు సృష్టించింది వైకాపా కాదా..?: చంద్రబాబు
ఎస్సీ వ్యక్తి, ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును డైవర్ట్ చేసేందుకే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అంబేడ్కర్పై అంత అభిమానమే ఉంటే అమరావతిలో నిర్మించతలపెట్టిన 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మహానాడులో ఆయన మాట్లాడుతూ అధికార వైకాపాపై నిప్పులు చెరిగారు.
Published : 27 May 2022 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం