Mahanadu 2022: దోపిడీ చేసిన వ్యక్తికి ఓట్లేశారు: అచ్చెన్నాయుడు

2019 ఎన్నికల్లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు అని చెప్పారు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.

Published : 28 May 2022 20:17 IST

2019 ఎన్నికల్లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు అని చెప్పారు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.

Tags :

మరిన్ని