Mahanadu 2022: దోపిడీ చేసిన వ్యక్తికి ఓట్లేశారు: అచ్చెన్నాయుడు
2019 ఎన్నికల్లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు అని చెప్పారు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.
Published : 28 May 2022 20:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!