CM KCR: తూటాలు, లాఠీల దెబ్బలు తినాల్సిన అవసరం రైతులకు లేదు!: కేసీఆర్
సమస్యల పరిష్కారం కోసం తూటాలు, లాఠీల దెబ్బలు తినాల్సిన అవసరం రైతులకు లేదని భారాస (BRS) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టంచేశారు. శక్తివంతమైన ఓటు అస్త్రాన్ని ఉపయోగిస్తే చాలని చెప్పారు. రైతులు మరో 75 ఏళ్లు ఆందోళనలు, పోరాటాలు చేసినా.. దేశ పాలకుల్లో ఉలుకూ పలుకూ ఉండదన్నారు. బలమైన సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రైతు రాజ్యం వస్తుందన్నారు.
Published : 02 Apr 2023 09:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు