Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ప్రీరిలీజ్‌ వేడుక

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నారు.

Published : 07 May 2022 19:52 IST
Tags :

మరిన్ని