Sarkaru Vaari Paata: ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం: మహేష్‌ బాబు

మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు.

Published : 17 May 2022 11:53 IST
Tags :

మరిన్ని