Australia: సముద్ర అలల ధాటికి చనిపోయిన తిమింగలాలు
ఆస్ట్రేలియా తీరంలో భారీ సంఖ్యలో ప్రత్యక్షమైన తిమింగలాలను తిరిగి సంద్రంలోకి పంపే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒడ్డున పడి ఉన్న తిమింగలాలలో సజీవంగా ఉన్న వాటిని గుర్తించి అధికారులు సముద్రంలో విడిచిపెడుతున్నారు. బుధవారం 230 తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురాగా, అందులో కేవలం 35 మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్ర అలల ధాటికి చాలా వరకు చనిపోయినట్లు వివరించారు.
Published : 22 Sep 2022 19:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు