Ap News: మల్లవల్లి పారిశ్రామికవాడ రైతులకు.. ఏళ్లు గడుస్తున్నాఅందని పరిహారం!
పచ్చని పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన చేసిన రైతులు (farmers ) నేడు రోడ్డునపడ్డారు. పారిశ్రామికవాడ రాకతో ఉపాధి దొరుకుందని ఆశపడిన వారు ఉసూరుమంటున్నారు. నష్టపరిహారం పంపిణీ సమయంలోనే ప్రభుత్వం మారడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పరిహారం కోసం పారిశ్రామికవాడ వద్ద రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా ( krishna dist) మల్లవల్లి పారిశ్రామికవాడకు భూములిచ్చిన రైతుల వ్యథపై ప్రత్యేక కథనం..
Updated : 02 Apr 2023 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!