Andhra news: గోరంట్ల బీ ఫార్మసీ విద్యార్థిని మృతి కేసులో నిందితుడి అరెస్టు

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని, అరెస్టు వివరాలనుడీఎస్పీ రమాకాంత్ దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Published : 09 May 2022 12:05 IST

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని, అరెస్టు వివరాలనుడీఎస్పీ రమాకాంత్ దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని