crime News: చెంపదెబ్బకొట్టి..పిడిగుద్దులు గుద్ది..
పోలీసు స్టేషన్ లో పోలీసుపై ఓ వ్యక్తి దాడికి దిగిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురిలో చోటు చేసుకుంది. ఓ కేసులో విచారణ కోసం పోలీసు స్టేషన్ కు వచ్చిన ఓ వ్యక్తి ఆవేశంతో సహనాన్ని కోల్పోయి పోలీసు అధికారిపై దాడికి దిగాడు. పోలీసు అధికారి చెంపపై కొట్టి ముష్టిఘాతానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి కౌన్సిలింగ్ కోసం దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు రప్పించినట్లు తెలుస్తోంది..
Published : 05 Jul 2022 14:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?