Crime news: నంద్యాల జిల్లాలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వ్యక్తి హత్య..!

నంద్యాల జిల్లా డోన్ నియోజవర్గంలో పట్టపగలే దారుణ హత్య జరగడం సంచలనంగా మారింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. మైనింగ్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని కొంతకాలంగా బాధితుడు పోలీసులను ఆశ్రయించినా.. ఖాకీలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 09 Feb 2023 09:54 IST

నంద్యాల జిల్లా డోన్ నియోజవర్గంలో పట్టపగలే దారుణ హత్య జరగడం సంచలనంగా మారింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. మైనింగ్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని కొంతకాలంగా బాధితుడు పోలీసులను ఆశ్రయించినా.. ఖాకీలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

మరిన్ని