Viral: ‘నా మరణ దిన వేడుకలకు రండి’: బతికుండగానే ఆహ్వానిస్తున్న బాపట్ల జిల్లా వ్యక్తి !
తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకొని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారో వ్యక్తి. అంతేకాదు.. ఆహ్వాన పత్రికలూ ముద్రించుకున్నారు. చిత్రమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఆ వ్యక్తే డాక్టరు పాలేటి రామారావు. చీరాలకు చెందిన ఆయన తెదేపా హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రామారావు ప్రస్తుత వయసు 63 ఏళ్లు. 75 ఏళ్ల వయసులో అంటే 2034 సంవత్సరంలో చనిపోతానని అంచనా వేసుకొని ఈ సంవత్సరం నుంచి ‘మరణ దినం’ చేసుకుంటున్నట్లు ఆహ్వాన పత్రిక ముద్రించుకున్నారు.
Updated : 17 Dec 2022 16:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు