Hyderabad: పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు చోరీ

పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో వెలుగు చూసింది. తండ్రి ఇంట్లో డబ్బు దాచిపెడుతుండగా చూసిన చిన్నారులు.. వాటిని తల్లిదండ్రులకు తెలియకుండా ఖర్చుచేశారు. తీరా వారికి తెలిసే సమయానికి ఇంట్లో ఉండాల్సిన డబ్బు మాయమై పిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు కనిపించాయి.

Published : 21 May 2022 09:45 IST
Tags :

మరిన్ని