Viral Video: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. బతుకుజీవుడా అంటూ బయటపడ్డ వ్యక్తి
బిహార్ లోని భాగల్ పుర్లో ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కహల్ గావ్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు కింది నుంచి పట్టాలు దాటే యత్నం చేశాడు. అంతలోనే రైలు కదిలింది. అప్రమత్తమైన అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... రైలు వెళ్లే వరకు ఎటూ కదలకుండా పడుకున్నాడు. రైలు వెళ్లిపోగానే ఆ వ్యక్తి అక్కడ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు.
Updated : 11 Nov 2022 19:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం