vande bharat express: ఫొటో దిగడానికి వందే భారత్‌ రైలెక్కిన వ్యక్తి.. డోర్లు మూసుకోవడంతో చిక్కులు..!

రాజమహేంద్రవరంలో.. ఫొటో దిగేందుకు వందే భారత్‌ (Vande Bharat Express) రైలెక్కిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. రైలు బయలుదేరాల్సిన సమయంలో డోర్లు మూసుకోవడంతో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. తర్వాత స్టేషన్‌ విజయవాడలోనే రైలు ఆగుతుందని.. అప్పటి వరకు తలుపులు తెరుచుకోవని సిబ్బంది చెప్పడంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated : 17 Jan 2023 17:24 IST

Tags :

మరిన్ని