vande bharat express: ఫొటో దిగడానికి వందే భారత్ రైలెక్కిన వ్యక్తి.. డోర్లు మూసుకోవడంతో చిక్కులు..!
రాజమహేంద్రవరంలో.. ఫొటో దిగేందుకు వందే భారత్ (Vande Bharat Express) రైలెక్కిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. రైలు బయలుదేరాల్సిన సమయంలో డోర్లు మూసుకోవడంతో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. తర్వాత స్టేషన్ విజయవాడలోనే రైలు ఆగుతుందని.. అప్పటి వరకు తలుపులు తెరుచుకోవని సిబ్బంది చెప్పడంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Updated : 17 Jan 2023 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్