ISIS: మంగళూరులో పేలుడు వెనక ఉగ్రవాద సంస్థ హస్తం
మంగళూరు ఆటోరిక్షాలో పేలుడు వెనక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ISIS హస్తం ఉందని కర్ణాటక పోలీసులు గుర్తించారు. మైసూరు, శివమొగ్గల్లోనూ.. పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఆటో పేలుడులో గాయపడిన మహమ్మద్ షరీఖను కుట్రకు సూత్రధారిగా వివరించారు.
Published : 21 Nov 2022 19:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు