Ap News: బిల్లుల పెండింగ్.. స్వర్ణముఖి నదిపై నిలిచిన కొత్త వంతెన నిర్మాణం!
నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వారంతా సంతోషించారు. దశాబ్దాలుగా ఉన్న సమస్య తీరినట్లేనని భావించారు. కాలం చెల్లిన వంతెనపై బిక్కుబిక్కుమంటూ వెళ్లే అవసరం ఉండదనీ సంబరపడ్డారు. అయితే వారి ఆశలు అడియాసలే అయ్యాయి. వేగంగా మొదలైన పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని గుత్తేదారు పనులు ఆపేశారు. పార్వతీపురం జిల్లాలో మన్యం వాసుల వంతెన కష్టాలపై ప్రత్యేక కథనం.
Published : 26 Mar 2023 12:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం