Telangan news: ఎస్సై పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు.. ప్రతి అభ్యర్ధికి 8 మార్కులు

ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు వెలుగుచూశాయి. ప్రతి అభ్యర్ధికి 8 మార్కులు కలపాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించడంతో పరీక్ష అర్హత మార్కులు తగ్గనున్నాయి. 52 మార్కులు వచ్చినా అభ్యర్ధులు పరీక్షల్లో గట్టెక్కినట్టే.

Published : 13 Aug 2022 13:23 IST

ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు వెలుగుచూశాయి. ప్రతి అభ్యర్ధికి 8 మార్కులు కలపాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించడంతో పరీక్ష అర్హత మార్కులు తగ్గనున్నాయి. 52 మార్కులు వచ్చినా అభ్యర్ధులు పరీక్షల్లో గట్టెక్కినట్టే.

Tags :

మరిన్ని