భాజపాలో చేరేందుకు దిల్లీకి రాలేదు.. నేనింకా రాజకీయాల్లోనే ఉన్నా: మర్రి శశిధర్‌ రెడ్డి

భాజపాలో చేరేందుకు దిల్లీ వచ్చానన్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీకి రావడం తనకు కొత్తకాదని, వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. మనవడి పాఠశాలలో వేడుక కోసం దిల్లీ వచ్చినట్లు స్పష్టం చేశారు. తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని.. రిటైర్ కాలేదని తెలిపారు.

Published : 16 Nov 2022 21:35 IST
Tags :

మరిన్ని