భాజపాలో చేరేందుకు దిల్లీకి రాలేదు.. నేనింకా రాజకీయాల్లోనే ఉన్నా: మర్రి శశిధర్ రెడ్డి
భాజపాలో చేరేందుకు దిల్లీ వచ్చానన్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీకి రావడం తనకు కొత్తకాదని, వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. మనవడి పాఠశాలలో వేడుక కోసం దిల్లీ వచ్చినట్లు స్పష్టం చేశారు. తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని.. రిటైర్ కాలేదని తెలిపారు.
Published : 16 Nov 2022 21:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!