AP news: ఒకే ఊరు.. ఒకే ముహూర్తం.. 45 జంటలు.. రెండేళ్ల తరువాత మోగిన పెళ్లి బాజాలు.!
ఆ ఊళ్లో రెండేళ్ల తర్వాత పెళ్లి బాజాలు మోగాయి. ఒకే ముహూర్తంలో మొత్తం 45 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతూరు, అత్త మామలు బావ, బావమరుదులు.. ఇలా ఒకరేంటి.. పెళ్లింట అంతా పరిచయస్థులే, చిన్నప్పటి నుంచీ ఒకే ఊళ్లో పుట్టి పెరిగినోళ్లే, అందుకే ఆ గ్రామంలో పెళ్లంటే వధూవరుల ఇంటి వేడుక కాదు ఊరంతా పండగ. ఆ పెళ్లి సందడి చూద్దాం పదండి..
Published : 13 May 2022 09:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా