Crime News: ప్రకాశం జిల్లా వివాహిత హత్య కేసులో కొత్త మలుపు.. భర్తే హంతకుడు?
ప్రకాశం (Prakasam) జిల్లాలో దారుణ హత్యకు గురైన వివాహిత కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య స్నేహితుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి ఛాటింగ్ చేసిందీ తనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
Published : 21 May 2023 09:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్