Crime News: ప్రకాశం జిల్లా వివాహిత హత్య కేసులో కొత్త మలుపు.. భర్తే హంతకుడు?

ప్రకాశం (Prakasam) జిల్లాలో దారుణ హత్యకు గురైన వివాహిత కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది.  ఆమె భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య స్నేహితుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి ఛాటింగ్ చేసిందీ తనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 21 May 2023 09:17 IST

ప్రకాశం (Prakasam) జిల్లాలో దారుణ హత్యకు గురైన వివాహిత కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది.  ఆమె భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య స్నేహితుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి ఛాటింగ్ చేసిందీ తనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

మరిన్ని