Landslide: భారీగా విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పర్యటిస్తున్నవారికి మరోసారి కొండచరియలు తీవ్ర అంతరాయం కలిగించాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

Published : 01 Jun 2023 15:19 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు