Telangana news: నిజామాబాద్ జిల్లాలో.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో భారీ చోరీ
నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. బ్యాంక్ లాకర్లలో ఉన్న బంగారం, నగదును దుండగులు అపహరించారు. సుమారు 8.3 కిలోల బంగారంతో పాటు నగదు అపహరించారు. మెండోరా మండలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఘటనాస్థలిని నిజామాబాద్ సీపీ నాగరాజు పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Published : 05 Jul 2022 10:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM