Matti Kusthi: ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయిల్లాంటి కుర్రాళ్లు దొరకరమ్మా.. ‘మట్టి కుస్తీ’ ట్రైలర్‌

విష్ణు విశాల్‌ (Vishnu Vishal) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. 

Updated : 20 Nov 2022 17:35 IST

Tags :

మరిన్ని