Andhra news: ఆ మందిరం.. మయన్మార్‌ నుంచి కొట్టుకొచ్చింది..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి రెండు రోజుల క్రితం ఓ ఆలయం కొట్టుకువచ్చింది. దీనిపై రాసి ఉన్న భాష ఆధారంగా ఇది మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తేల్చారు. 

Published : 12 May 2022 13:56 IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి రెండు రోజుల క్రితం ఓ ఆలయం కొట్టుకువచ్చింది. దీనిపై రాసి ఉన్న భాష ఆధారంగా ఇది మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తేల్చారు. 

Tags :

మరిన్ని