Ts News: సంక్రాంతికి.. ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదు: సజ్జనార్
సంక్రాంతికి బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీస్లు నడుపుతున్నట్లు.. ఆర్టీసీ ఎండీ.. సజ్జనార్ స్పష్టంచేశారు. ప్రైవేట్ వాహనాల్లో అదనపు ఛార్జీలు చెల్లించి.. ప్రమాదకర ప్రయాణం చేయొద్దని.. ప్రజలకు సూచించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు తిరుగుప్రయాణానికి సైతం ముందే టికెట్ బుక్ చేసుకుంటే.. 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు.. సజ్జనార్ వివరించారు
Published : 07 Jan 2023 12:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె