Hyderabad: ప్రీతి ఆత్మహత్య కేసు.. కీలకంగా టాక్సికాలజీ నివేదిక!
వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో టాక్సికాలజీ నివేదిక కీలకంగా మారనుంది. ప్రీతి శరీరంలో.. ఎలాంటి మత్తు మందుల అవశేషాలు, రసాయనాలు లేవని తేలినట్లు సమాచారం. ఈ నివేదిక సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రీతి కుటుంబసభ్యులు మాత్రం ఆమెది ముమ్మాటికీ హత్యే అని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సైఫ్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియగా.. కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Published : 06 Mar 2023 21:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు