Ram Charan: ‘నాటు నాటు’ మా పాట మాత్రమే కాదు: దిల్లీలో రామ్‌చరణ్‌

‘నాటు నాటు’ తమ ఒక్కరి పాట మాత్రమే కాదని.. ఇది అందరి పాట.. దేశ ప్రజలందరూ కలిసే దీన్ని ఆస్కార్‌ వరకు తీసుకెళ్లారని నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పేర్కొన్నారు. ‘ఆస్కార్‌ (Oscars 2023)’ వేడుకల అనంతరం.. తన భార్య ఉపాసనతో కలిసి దిల్లీకి వచ్చిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, ప్రధాని మోదీని కలిసిన అనంతరం రామ్‌చరణ్‌ దంపతులు హైదరాబాద్‌కు రానున్నారు.   

Updated : 17 Mar 2023 17:16 IST

‘నాటు నాటు’ తమ ఒక్కరి పాట మాత్రమే కాదని.. ఇది అందరి పాట.. దేశ ప్రజలందరూ కలిసే దీన్ని ఆస్కార్‌ వరకు తీసుకెళ్లారని నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పేర్కొన్నారు. ‘ఆస్కార్‌ (Oscars 2023)’ వేడుకల అనంతరం.. తన భార్య ఉపాసనతో కలిసి దిల్లీకి వచ్చిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, ప్రధాని మోదీని కలిసిన అనంతరం రామ్‌చరణ్‌ దంపతులు హైదరాబాద్‌కు రానున్నారు.   

Tags :

మరిన్ని