Chiranjeevi: నిజమైన త్యాగమూర్తులు.. కన్నతల్లులే: చిరంజీవి

నిజమైన త్యాగమూర్తులు కన్నతల్లులేనని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన.. తన తల్లి అంజనాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అంజనాదేవి ఎగురవేశారు. 

Published : 15 Aug 2022 10:37 IST

Tags :

మరిన్ని