Mercedes-Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి రెండు 7-సీటర్‌ ఎస్‌యూవీలు

దిల్లీ: విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ మరో రెండు కొత్త ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 7-సీటర్‌ సామర్థ్యంతో జీఎల్‌బీ, ఈక్యూబీ పేరిట వస్తున్నాయి. వీటిలో ఈక్యూబీ పూర్తిగా విద్యుత్‌ కారు. దీని ధర రూ.74.5 లక్షలు. జీఎల్‌బీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ.63.8 లక్షల నుంచి 69.8 లక్షలు.

Published : 02 Dec 2022 15:10 IST
Tags :

మరిన్ని