Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ నుంచి రెండు 7-సీటర్ ఎస్యూవీలు
దిల్లీ: విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో రెండు కొత్త ఎస్యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. 7-సీటర్ సామర్థ్యంతో జీఎల్బీ, ఈక్యూబీ పేరిట వస్తున్నాయి. వీటిలో ఈక్యూబీ పూర్తిగా విద్యుత్ కారు. దీని ధర రూ.74.5 లక్షలు. జీఎల్బీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ.63.8 లక్షల నుంచి 69.8 లక్షలు.
Published : 02 Dec 2022 15:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..