Andhra news: బడిని తరలించడమంటే.. మూసివేత కాదా..?

వేసవి సెలవులు ముందు వరకు ఉన్న బడి... ఇప్పుడు మాయమైపోయింది. పాఠశాల తరలి పోయిందని ఉపాధ్యాయులు చెప్పడంతో విస్తుబోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల వంతు అవుతోంది. ఎవరు ఏ బడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, నూతన విద్యా విధానమంటూ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో  విద్యావ్యవస్థలో నెలకొన్న అయోమయం ఇది.పాఠశాలలు తెరచుకున్న తొలిరోజునే.. బడులు విలీనమా? విహీనమా? అంటూ దీనిపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.

Published : 07 Jul 2022 21:33 IST
Tags :

మరిన్ని