Andhra News: తెదేపా నేత అయ్యన్న ఇంటి వెనుక గోడ కూల్చివేత.. ఉద్రిక్తత
మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నర్సీపట్నంలోని ఇంటిని.. పంట కాలువ ఆక్రమించి కట్టారంటూ.. అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు.. ఇంటి గోడను కూల్చేశారు. పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా మోహరించారు. అయ్యన్న కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో అనుచరులు చేరుకుని.. కూల్చివేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Published : 19 Jun 2022 11:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి