Ap news:చంద్రబాబును అధికారంలోకి తేవడానికే అమరావతి పాదయాత్ర: మంత్రి అమర్నాథ్‌

అమరావతి రైతుల పాదయాత్రను పూర్తిగా పెట్టుబడిదారుల పాదయాత్రగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అభివర్ణించారు. రాజకీయపరమైన ఎజెండాతో చంద్రబాబును అధికారంలోకి తేవడానికే ఈ యాత్ర జరుగుతోందని ఆరోపించారు. పాదయాత్రలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని.. అదే అరసవల్లి దైవదర్శనానికి వెళతామంటే తామే స్వయంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ఆదివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు.

Published : 23 Sep 2022 20:20 IST

అమరావతి రైతుల పాదయాత్రను పూర్తిగా పెట్టుబడిదారుల పాదయాత్రగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అభివర్ణించారు. రాజకీయపరమైన ఎజెండాతో చంద్రబాబును అధికారంలోకి తేవడానికే ఈ యాత్ర జరుగుతోందని ఆరోపించారు. పాదయాత్రలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని.. అదే అరసవల్లి దైవదర్శనానికి వెళతామంటే తామే స్వయంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ఆదివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు.

Tags :

మరిన్ని