Ap news:చంద్రబాబును అధికారంలోకి తేవడానికే అమరావతి పాదయాత్ర: మంత్రి అమర్నాథ్
అమరావతి రైతుల పాదయాత్రను పూర్తిగా పెట్టుబడిదారుల పాదయాత్రగా మంత్రి గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. రాజకీయపరమైన ఎజెండాతో చంద్రబాబును అధికారంలోకి తేవడానికే ఈ యాత్ర జరుగుతోందని ఆరోపించారు. పాదయాత్రలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని.. అదే అరసవల్లి దైవదర్శనానికి వెళతామంటే తామే స్వయంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ఆదివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు.
Published : 23 Sep 2022 20:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ