Andhra news: వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్లు వైకాపా కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైకాపా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ వాలంటీర్లు ఎవరు? ఎవరు పెట్టారు? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం’’ అని మంత్రి అన్నారు.

Published : 30 Jun 2022 18:05 IST

వాలంటీర్లు వైకాపా కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైకాపా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ వాలంటీర్లు ఎవరు? ఎవరు పెట్టారు? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం’’ అని మంత్రి అన్నారు.

Tags :

మరిన్ని