Andhra news: వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
వాలంటీర్లు వైకాపా కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైకాపా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ వాలంటీర్లు ఎవరు? ఎవరు పెట్టారు? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం’’ అని మంత్రి అన్నారు.
Published : 30 Jun 2022 18:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?