Tirumala: 150 మంది అనుచరులతో మంత్రి అప్పలరాజు తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వారంతా వీఐపీ ప్రోటోకాల్‌తో శ్రీవారిని దర్శించుకున్నారు.

Published : 28 Jul 2022 12:54 IST
Tags :

మరిన్ని