Train Accident: ప్రమాద ఘటనపై విచారణ చేసి వివరాలు చెబుతాం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌( Ashwini Vaishnaw) స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

Updated : 03 Jun 2023 15:27 IST

Train Accident: ప్రమాద ఘటనపై విచారణ చేసి వివరాలు చెబుతాం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌( Ashwini Vaishnaw) స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

Tags :

మరిన్ని