Andhra News: అమరావతి గోతుల్లో రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి పోయాలా?: మంత్రి బొత్స

మూడు రాజధానులే వైకాపా(YSRCP) ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి పునరుద్ఘాటించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని బొత్స ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Published : 01 Apr 2023 16:49 IST

Tags :

మరిన్ని