Botsa: చంద్రబాబు ఎవరిని కలిస్తే మాకేంటి?: బొత్స
తెలుగుదేశం నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికే గవర్నర్ను కలిశారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షాను కలిస్తే తమకేంటి.. అమితా బచ్చన్తో కలిస్తే తమకేంటని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్రలో తెదేపా వాళ్లే కోడిగుడ్లు విసిరి తమ పేరు చెబుతున్నారని విమర్శించారు.
Published : 08 Jun 2023 21:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల గగ్గోలు.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ