Botsa: సీఎం జగన్ ఆ మాట గట్టిగా చెప్పడం వాస్తవమే: మంత్రి బొత్స
ఒక స్థానం పోయినా పర్వాలేదనుకుంటే.. పది సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో.. 175 స్థానాల్లో గెలవడమే వైకాపా లక్ష్యం అని చెప్పారు. ఎవరైనా వారసులను దింపొచ్చని.. అయితే ప్రజల ఆమోదం ముఖ్యమని తెలిపారు. గడప గడపకూ ఎమ్మెల్యేలంతా వెళ్లాల్సిందేనని సీఎం జగన్ గట్టిగా చెప్పిన మాట వాస్తవమేనన్నారు.
Published : 29 Sep 2022 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా