Botsa: 1998 డీఎస్సీ అభ్యర్థులతో మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

1998 డీఎస్సీ అభ్యర్థులకు మళ్లీ శిక్షణ ఇప్పిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడిలో తనను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వయస్సు అయిపోయింది ఇప్పుడేం చదువు చెబుతారని మంత్రి బొత్స అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చినా ఇప్పుడు తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు.

Published : 30 Jun 2022 10:11 IST

Tags :

మరిన్ని