Botsa: 1998 డీఎస్సీ అభ్యర్థులతో మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
1998 డీఎస్సీ అభ్యర్థులకు మళ్లీ శిక్షణ ఇప్పిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడిలో తనను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వయస్సు అయిపోయింది ఇప్పుడేం చదువు చెబుతారని మంత్రి బొత్స అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చినా ఇప్పుడు తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు.
Published : 30 Jun 2022 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి