Botsa: తెదేపా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదు: మంత్రి బొత్స

తెలుగుదేశం మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana) వ్యాఖ్యానించారు. గతంలోనూ మేనిఫెస్టో ప్రకటించి.. చంద్రబాబు దానిని అమలు చేయలేదన్నారు  వైకాపా పాలనలో మంచి, చెడులను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

Published : 30 May 2023 21:30 IST

తెలుగుదేశం మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana) వ్యాఖ్యానించారు. గతంలోనూ మేనిఫెస్టో ప్రకటించి.. చంద్రబాబు దానిని అమలు చేయలేదన్నారు  వైకాపా పాలనలో మంచి, చెడులను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

Tags :

మరిన్ని