Minister Botsa: ప్రభుత్వ అధికారులపై మంత్రి బొత్స ఆగ్రహం

అధికారులు ప్రభుత్వ పథకాలు, జీవోలపై అవగాహన కలిగి ఉండాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మందలించారు. విజయనగరం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయి వాటికి విద్యుత్ కనెకక్షన్లు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా సమావేశానికి రావొద్దంటూ ఘాటుగా హెచ్చరించారు.

Published : 22 Nov 2022 21:04 IST
Tags :

మరిన్ని