Dharmana: ప్రసంగం మధ్యలో వెళ్లిపోయిన మహిళలు.. మంత్రి ధర్మాన అసహనం!
శ్రీకాకుళం (Srikakulam) టౌన్ హాల్లో నిర్వహించిన ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao) ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇటీవల మంత్రి సమావేశాలకు హాజరవుతున్న మహిళలు ఆయన ప్రసంగం మొదలుపెట్టక ముందే వెనుదిరుగుతున్నారు. దీంతో టౌన్హాల్ లోపలికి వచ్చిన మహిళలు తిరిగి వెళ్లకుండా సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. సరిగ్గా మంత్రి ప్రసంగించే సమయంలో ఎవరో గేటుకు తాళం తీయడంతో హమ్మయ్యా అనుకుంటూ మహిళలంతా బయటకు పరుగులు తీశారు. దీంతో మంత్రి తీవ్ర అసహనంతో ఊగిపోయారు.
Updated : 02 Apr 2023 13:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె