Dharmana: సంక్షేమ పథకాలు వద్దంటే.. నిలిపేస్తాం: మంత్రి ధర్మాన
సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు అపేయాలని చెబితే.. వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. ఎన్నికల సమయం కాకపోయినా.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును తెదేపా నాయకులు విమర్శిస్తున్నారన్న మంత్రి ధర్మాన.. దేశమంతా నిత్యావసరాల ధరలు ఒకే విధంగా ఉన్నాయన్నారు.
Updated : 26 Nov 2022 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్